డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నివేదిక ఎట్టకేలకు విద్యాశాఖకు చేరింది. స్పోర్ట్స్ అథారిటీ అధికారులు 96 మంది అర్హులైన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖకు పంపించారు.
డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు విద్యా శాఖ గందరగోళంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నల్లగొండలోని డైట్ సమావేశ మందిరంలో మంగళవారం పాత పద్ధతిలో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్
డీఎస్సీ-2024 టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా పలు సబ్జెక్టుల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన మార్కుల శాతాన్ని తగ్గించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.