సరిపడా యూరియా అందించడంలో కాంగ్రె స్ సర్కారు పూర్తిగా విఫలమైందని, ఈ కారణం తోనే ఆ పార్టీని రైతులు ఓడిస్తారని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. సోమవారం నర్సింహులపేట, చిన్నగూడూరు మండల క
‘కొంతమంది పనికిమాలినోళ్లు కేసీఆర్ కనిపిస్తలేరని అంటున్నారు.. అలాంటోళ్లు రైతుల వద్దకు వెళ్లి అడిగితే పంట పొలాలు, వడ్ల గింజల్లో కేసీఆర్ను చూపిస్తారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి