చిగురుమామిడి, మే 4: తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ప్రస్తుతం లోప భూయిష్టంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు, సిబ్బందిలో అల
బోర్లలో రోజురోజుకూ తగ్గుతున్న నీటితో పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం రాలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఎప్పటిలాగే కష్టపడి సాగు చేసిన వరి పంట ఈసారి తమను ఆదుకుంటుందనుకుంటే పెట్టిన డబ్బు
నల్లగొండ మండలం కేశరాజుపల్లెలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగు చేసిన వందల ఎకరాల వరి ఎండిపోయే పరిస్థితికి చేరింది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో చుక్క నీరు దొరికే పరిస్థితి ల�