చేపలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. అందులో భాగంగానే చాలా మంది త
వరంగల్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8 నుంచి 10 వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నర్సంపేట రోడ్డులోని ఓ సిటీ మైదానంలో మూడు రోజుల పాటు జరుగనుంది. 20 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసి, నోరూరించే చేపల వంటక�
సముద్ర తీర ప్రాంత రాష్ర్టాల్లో ఎండుచేపల కల్లాలు (ఫిష్ డ్రైయింగ్ యార్డ్స్) ఏర్పాటుకు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం వర్తింపజేసింది. ఎండు చేపల కల్లాల ఏర్పాటు వల్ల మత్స్యకారులతో పాటు ఇతరుల జీవనోపాధికి దోహ�