Sangareddy | ఓ వాచ్మెన్ పీకల దాకా మద్యం సేవించి కిచెన్లో పడిపోయాడు. అక్కడున్న అన్నం గిన్నెలో కాలు వేసి నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటనను చూసి విద్యార్థులు, అధ్యాపకులు షాక్ అయ్యారు.
Republic Day | శుక్రవారం జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఓ ప్రిన్సిపల్ మద్యం సేవించి హాజరయ్యాడు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సీరియస్గా స్పందించారు. విచారణ చేపట్టి చర�