సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ తనిఖీల్లో 329మంది మందుబాబులు పట్టుపడ్డారు. పట్టుబడిన వాహనదారుల్లో 248 మంది ద్విచక్రవాహనదారులు, 23 మంది త్రి చక్రవాహనదారులు, 54మంది నాలుగు చక్రాల వ�
మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పెద్దఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.