రాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీ, సరఫరా విచ్చలవిడిగా జరుగుతున్నది. నిరుటితో పోల్చితే నకిలీ ఔషధాలు రెట్టింపైనట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తున్నద
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా నకిలీ ఔషధాలు విక్రయిస్తున్న ఒక ఘరానా ముఠా గుట్టును రట్టుచేసి, వారి వద్ద నుంచి రూ.26లక్షల విలువైన నకిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అధికారులు స్వాధ�