ED summons | డ్రగ్స్ సరఫరా, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ తమిళ నటులు కె. శ్రీకాంత్(శ్రీరామ్), కృష్ణ కుమార్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ఇవాళ ఎన్సీబీ చార్జిషీట్ను దాఖలు చేయనున్నది. ఆ చార్జిషీట్ సుమారు వెయ్యి పేజీలపైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ కేసులో సుశాంత్ రాజ్పుత్ గర్ల్ఫ�