Cough Syrup Row | దగ్గు మందు వల్ల పిల్లలు మరణించినట్లు వచ్చిన ఆరోపణలపై రాజస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ఆ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ను సస్పెండ్ చేసింది. అలాగే జైపూర్కు చెందిన కేసన్స్ ఫార్మా తయారు చేసిన 19 మందుల పంప�
సర్కారు దవాఖానలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి దాడులు చేయడంత�