యువత మత్తుకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని పోలీస్ విస్తృత ప్రచారం చేస్తున్న క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉంది. వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్ర పట్టణం కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివ
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మత్తు వ్యసన నిర్మూలన సలహా కేంద్రం(డీ అడిక్షన్ సెంటర్)ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ డీ రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద�
Students rally | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు.
బర్త్ డే పేరు చెప్పి.. మద్యం మత్తులో మునిగిపోవడంతో పాటు గంజాయి సేవిస్తున్న యువత పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన బుధవారం గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..