మానేరులో మరో నాలుగు మృతదేహాలు లభ్యం ఇంకా లభించని మనోజ్ ఆచూకీ ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు ప్రాజెక్టుల వద్ద రక్షణ చర్యలు : అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప
వెళ్లిన ఓ మనుమడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు !! నీటిలో కొట్టుకుపోతున్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చ�
నదిలో నలుగురు గల్లంతు | సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి కావేది నదిలో నలుగురు బాలురు గల్లంతయ్యారు. కర్ణాటకలోని మైసూర్ జిల్లా టీ నరసిపురలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.