నేటి నుంచి 24 వరకు గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సుధీర్, లింగ్యానాయక్లతో కలిసి సో�
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కా ర్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు.