నర్సరీల్లో పెంచిన అన్ని మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామ పంచాయతీ నందు నర్సరీ పనులను పరిశీలించారు.
నర్సరీలో పెంచే ప్రతి మొక్క బతికేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ నర్సరీని పరిశీలించి మొక్కల వివరాలను �