తెలంగాణలో పచ్చదనం పెంపే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది వరంగల్ జిల్లాలో 19.64లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించింది. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు సర్కారు ఈ ద
‘మన ఊరు-మన బడి’ పనులను వచ్చే నెల 8 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. శుక్రవారం ‘మన ఊరు-మన బడి’ పనుల పురోగతిపై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.
బ్యాంకులు అర్హులకు సకాలంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట అధ్యక్షతన బుధవ�