వరద నీటి కాలువల పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చూడాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ను కలిసి కోరారు. గడ్డిఅన్నారం డివిజన్లో చేపట్ట
ముంబై: ప్లాస్టిక్ బ్యాగ్లో ఉన్న మహిళ మృతదేహం మురికి కాలువలో లభించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మఖుర్ద్ ప్రాంతంలో స్థానికులు దీనిని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారు. 3
ప్రభుత్వ సబ్సిడీతో నిర్మాణం వినియోగంలోకి వస్తున్న కల్లాలు ఆసక్తిచూపుతున్న మిగతా రైతులు సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు ప్రభుత్వానికి గోదాములు ఎంత అవసరమో.. క