ఒక దేశ పాలనలో అనుసరించాల్సిన మౌలిక చట్టమే రాజ్యాంగం. దేశ ప్రజల హక్కులు, సంక్షేమం దృష్ట్యా చూస్తే భారత రాజ్యాంగం అత్యుత్తమమైన రచన. దేశ ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ వజ్ర కవచంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ
సమగ్ర విత్తన చట్టం ముసాయిదాను రూపొందించేందు కు గురువారం బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ముసాయిదా కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సోమవారం మరోసారి సమావేశం కానుంది. కమి టీ కన్వీనర్ గోపి మాట�