ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు.
తనకు పిల్లల చదువులే ముఖ్యమని, సర్కారు బడుల్లోని విద్యార్థులను సొంత బిడ్డల్లా భావిస్తానని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా స్పష్టంచేశారు. విద్యాశాఖ అధికారులు సైతం సర్కారు బడుల్లోని పిల్లలను స�
డాక్టర్ యోగితా రాణా | మహబూబాబాద్ : సమన్వయంతో అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రగతి సాధించాలి. అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేసినప్పుడు అనుకున్న ప్రగతిని అలవోకగా సాధించవచ్చని రాష్ట్ర షెడ్యూల్ కులా