ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం శివగంగ దేవాలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో 19న నిర్వహిస్తున్న హరితోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలను నాటనున్నారు. కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25వేల