ల్యాబ్ టెక్నీషియన్గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి సేవ చే యాలనే సంకల్పంతో ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎదిగారు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘ నాయకుడిగా సేవారత్న అవార్డు గ్�
సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతర