ప్రముఖ రక్షణరంగ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్రెడ్డి ‘ఎమెస్కో-డాక్టర్ బీవీ పట్టాభిరాం’ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంపాదకుడు కే రామచంద్రమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ పలువురు నిపుణులతో స
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రమమని డీఆర్డీవో మాజీ చైర్మన్, రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ జీ సతీశ్రెడ్డి ప్రశంసించారు.
అంతరిక్ష ప్రయోగంలో విజయవంతమైన స్టార్టప్గా గుర్తింపు పొందిన స్కైరూట్ ఏరోస్పేస్ స్టార్టప్ వర్క్షాపును కేంద్ర రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీశ్రెడ్డి ఇటీవల సందర్శించారు.