డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని నల్లగొండ ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. కట్టంగూర్, నార్కట్పల్లి మండలాలకు చెందిన 20 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున డాక్�
మెట్ట వరిసాగు ద్వారా తక్కువ ఖర్చుతో లాభాలు గడించవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మిర్యాలగూడ ఏరియా మేనేజర్ తారక్ సుబ్బుసింగ్ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో రెడ్డి
వ్యవసాయ రంగంలో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
Dr.Reddy's Foundation | డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సీనియర్ మేనేజర్ రాఘవేందర్రావు తెలిపారు.