భారత్ను గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజ్ కలవరపెడుతున్నదని, దేశంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో ఇదొకటని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
గంబుసియా చేపలతో దోమలు పరార్ కానున్నాయి. దోమల వ్యాప్తిని నివారించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగానూ గంబుసియా చేపపిల్లల సాయం తీసుకుంటున్నది. జిల్లాలో ఈ చేపపిల్లల పెంపకాన్ని చేపట్టి వా