కాంగ్రెస్ ప్ర భుత్వానికి దమ్ముంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఫార్ములా ఈ-కార్ రేసుపై చర్చ పెట్టాల ని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ ఆగమైతదని, అలాగే రాష్ట్రం అంధకారమై ప్రతి ఒక్కరూ టార్చిలైట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంతో వడ్లు పుట్లుగా పండాయి. మండలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరినాట్లు వేయగా.. అదేస్థాయిలో వడ్లు కూడా కొనుగోలు కేంద్రాలకు పోటెత�