Corona Vaccines | కరోనా మహమ్మారి ఇప్పటికీ పలు నగరాల్లో విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నది. ఈ మహమ్మారికి ఇంకా అంతమెప్పుడో శాస్త్రవేత్తలే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు తర్వాతి తరం (next generation vaccines) వ్యాక్సిన్
న్యూఢిల్లీ: ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్లో తెలిపింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తప్పుపట్టారు. భారత్�
Covid vaccination for 12-14 age group likely from March : Dr NK Arora | వచ్చే మార్చిలో 12-14 సంవత్సరాల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందని ఇమ్యునైజేషన్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సోమవారం తెలిపారు. �
త్వరలోనే దేశంలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇమ్యునైజేషన్పై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సోమవారం ట్విట్టర్ ద్వారా త�