ముఖ హాజరుపై వైద్య కళాశాల అధ్యాపకులు ఆందోళన చెందవద్దని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కిమ్స్ వైద్యశాలలో మూలుగ మూల కణం మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ నరేందర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జాంబియా రాజధాని లుసాకాకు చెందిన 14 ఏండ్ల బాలుడు సికిల్సెల్ వ్యాధితో బాధపడుతున్న�
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా హైదరాబాద్లో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ: దేశంలో వెదురు సాగును ప్రోత్సహించటానికి విసృ్తత అ