హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జంఝాటాలు లేని ప్రయాణం కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపకల్పన చేసి ప్రారంభించిన ఎస్సార్టీపీ ఫలాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా 23వ ఫ్లై ఓవర�
Mani Shankar Aiyar | 2012లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రాష్ట్రపతిని చేసి, ప్రణబ్ ముఖర్జీని ప్రధానిగా చేసి ఉంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవమానకర ఓటమి మిగిలేది కాదని మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు.
లేటరల్ ఎంట్రీ ద్వారా రిజర్వేషన్లకు మోదీ సర్కార్ తూట్లు పొడుస్తున్నదని విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్కు వచ్చి ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన్�