అణువణువులోనూ నిండిన పరమాత్మ చైతన్యాన్ని అనుక్షణం గుర్తు చేసుకోవడం, ఆ శక్తిని గౌరవించడం కృతజ్ఞతా పూర్వకమైన సంస్కారం. మన విధి కూడా. అందుకే నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయే వరకు ప్రతి అడుగులోనూ ఓ శ్లోక�
ఆలయాన్ని చేరుకోగానే భక్తులు సాధారణంగా చేసే ప్రక్రియ ప్రదక్షిణ. కేవలం ప్రదక్షిణలు చెయ్యటం కోసమే గుడికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. తమ కోరిక తీరటం కోసం దైవానికి మొక్కుకునే మొక్కుల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. �
వెండి వెలుగుల పందిరి మాఘ పౌర్ణమి. చిమ్మ చీకటికి.. చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమి నాటి రేయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులను ఆనందపరవశులను చేస్తుంది. మాఘ మాసంలో వచ్చే పున్నమిన�