నగరానికి మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. బుధవారం హంటర�
రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న గవర్నర్ తమిళిసై.. ఇకనైనా తన గౌరవాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి హితవు పలికారు.
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు 12 రకాల పుస్తకాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్