సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో మూడు రోజుల ఓ పసికందు మృతి చెందాడు. ఈ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సలు పొందుతున్న రోగులు, రోగి సహాయకుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల వెంట ఉండడానికి వచ్చే వారికి తాగునీటిని అందించాలనే