దేశంలో క్యాన్సర్ మహమ్మారి తరుముకొస్తుందని, ముఖ్యంగా మహిళలు, యువతులు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారి న పడుతుండటం ఆందోళన కలిగిస్తుందని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డా. గురు ఎన్ రెడ�
దేశంలోనే మొదటిసారిగా క్యాన్యర్ రోగులకు రెండు అరుదైన శస్త్రచికిత్సలు కాంటినెంటల్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించిందని హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.