Ebola : ఎబోలా విజృంభణతో అల్లాడుతున్న ఆఫ్రికా దేశమైన కాంగోలో హింసాత్మక ఘటన జరిగింది. ఎబోలాతో మరణించిన రోగి మృతదేహం అప్పగించకపోవడంతో కొంతమంది ఆందోళనకారులు ఏకంగా ఎబోలా సెంటర్ను తగులబెట్టారు.
కిన్షాషా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో డయిచ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇరుము ప్రాంతంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. డయ