రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధుల్లో భూముల డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల దందాపై సమగ్ర విచారణ చేసి, రెండు రోజుల్లో నివేదిక సమర్పిం�
జోగళాంబ గద్వాల జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో ‘రియల్ భూం’ కొనసాగుతున్నది. రూ.కోట్లల్లో భూదందా చేస్తున్నారు. భూములు, ప్లాట్లు క్రయవిక్రయాల కోసం వందలాదిగా దళారులు నిత�