మ్యాజిక్ మనీ పేరుతో నగదును రెట్టింపు చేస్తానని నమ్మించి నగదుతో ఉడాయించిన ఉదంతం చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం .. సాయి కల్యాణ్, ఆనంద్ స్నేహితులు.
సిటీబ్యూరో, మార్చి 16(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.. ప్రతి రోజూ 40 మంది వరకు బాధితులు ఫిర్యాదులు చేస్తుండగా.. అందులో 10 మందికి సంబంధించిన కేసుల్లో ఎ