పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల సాకారం చేయాలన్న తపనతో కేసీఆర్ మదిలో పురుడుపోసుకొన్న పథకమే డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పదేండ్ల పాలనలో లక్షలాది మందికి ఇండ్�
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా వాటిలో నివసించాలని, లేకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు.