డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 3,71,096 సీట్లుంటే దోస్త్ మొదటి విడతలో కేవలం 60,436 సీట్లే భర్తీ అయ్యాయి. అంటే 3,10,660 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈసారి డిగ్రీ ఫస్టియర్లో కేవలం 16% సీట్లు మాత్రమే భర్తీకాగా, 84% సీట్లు ఖాళీగా ఉన
కేసీఆర్ సర్కారు చేపట్టిన విద్యాసంస్కరణలతో డిగ్రీ విద్యకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ కొలువుల సాధనకు దగ్గరి దారి కావడం, ప్రైవేట్లోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతుండడంతో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్త�
హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మొదటి విడుత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపబడింది. జులై 24 వరకు ఇందుకు అవకాశం కల్పిస్తున్నట్లు దోస�