సొంత క్యాడర్లో రిపోర్ట్ చేయాలన్న కేంద్ర అంతర్గత శిక్షణ, వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలను సవాలు చేస్తూ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు.
IAS Officers | తెలంగాణ కేడర్కు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులను డీవోపీటీ ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్ అధికారులు �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్చరికలు చేసింది. ఏ విధమైన సమ్మెలో పాల్గొనవద్దని, ఆందోళనలు చేయవద్దని ఆదేశించింది. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేసింది.
న్యూఢిల్లీ: ప్రాపర్టీ రిటర్న్స్ దాఖలు చేయని ఐఏఎస్ అధికారుల సంఖ్య 316గా ఉంది. దీనిపై పర్సనల్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వార్షిక స్థిరాస్తుల వివరా�