కనీస వసతులు లేకపోయినా ఏ ప్రజాప్రతినిధికి పట్టింపు లేదా... ఇక్కడి ప్రజలు ఎలా బతుకుతున్నారో అని కూడా కన్నెత్తి చూడరా..? అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మెండె శ్రీనివాస్ ప్రశ్నించారు. రామగుండం నగర పాలక సంస్థ
ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల అనుమతి మరియు పార్కింగ్ కోసం శ్రీలక్ష్మీనరసింహ పార్కింగ్ సర్వీసెస్ పేరిట ఇష్టా రాజ్యం గా వసూళ్లు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లు అ�