దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.2,903.22 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు పేర్కొంది.
దేశీయ ఐటీ సంస్థలు అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 282.6 బిలియన్ డాలర్లు, వచ్చే ఏడాది 300 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలున్నాయని నాస్కాం అంచనావేస్తున్నది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఏప్రిల్-జూన్లో సంస్థ రూ.2,870 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. గతంలో నమోదైన రూ.2,563.6 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఆదాయం ఏడ
దేశీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఉద్యోగాల కోసం కొందరు రూ.100 కోట్ల లంచాలు తీసుకున్నట్టు బయటపడింది. సంచలనం సృష్టించిన ఈ స్కాంలో పలువురు సీనియర్ ఉ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ దిగ్గజాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఐటీలో ప్రపంచ దేశాలకు సేవలు అందిస్తున్న సంస్థలు మాత్రం సిబ్బందిని కాపాడుకోలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి