గతకొంత కాలంగా తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరబోతున్నదంటూ వినిపించిన అంచనాలు నిజమయ్యాయి. దేశీయ మార్కెట్లో సోమవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.1,650 ఎగిసి లక్ష రూపాయల సైకలాజికల్ మార్కుకు చేరు�
బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లో ఆల్టైమ్ హైగా నిలిచాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి తులం విలువ రూ.70 పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా రూ.98,170గా నమోదైంది. బుధవార
తులం బంగారం ధర రూ.2 లక్షల మార్కును తాకబోతున్నదా?.. దేశీయ గోల్డ్ మార్కెట్ను ఈ అంచనా ఇప్పుడు షేక్ చేస్తున్నది. అవును.. ప్రస్తుతం రికార్డు స్థాయి దరిదాపుల్లో కదలాడుతున్న పసిడి రేట్లు.. మున్ముందు మరింత పెరుగ�