Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బంగారం, వెండి డాలర్ల మాయంపై నమస్తే తెలంగాణ లో బుధవారం ‘గుట్ట ప్రచార శాఖలో డాలర్ల మాయం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పెనుసంచలనంగా మారింది.
పుణే : రూ లక్ష విలువైన భారత కరెన్సీతో సమానమైన అమెరికన్ డాలర్లు ఇస్తామంటూ క్యాబ్ డ్రైవర్ను రూ 99,000కు ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు మోసగించారు. పుణే జిల్లాలోని దత్తవాడి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లొహెగ