Ex-minister Dokka | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడలేకపోతే ఒకసారి అమెరికాకు వెళ్లిరావాలని మాజీ మంత్రి , టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ సవాల్ విసిరారు.
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ఇంఛార్జీగా ఉన్న మేకతోటి సుచరితపై తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆగ్రహంతో ఊగిపోయారు. నియోజకవర్గం అదనపు ఇంఛార్జీగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమించడం...