గోమారంలో సోమవారం రాత్రి బండ యాదయ్యకు చెందిన గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందడం బాధాకరం. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి శాఖాపరంగా సబ్సిడీ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య త�
మహేశ్వరం, : కుక్కల దాడిలో 27 గొర్రెలు మృతి చెందిన సంఘటన మహేశ్వరం మండల పరిధిలోని కల్వకోల్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొజ్జం మల్లేష్ గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం సాయంత్ర�