బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార�
మొదటి భాగం: 2002 గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోదీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసీ డాక్యుమెంటరీలో పేర్కొన్నది. దీనికి సంబంధించి అప్పట్లో ఘటనతో సంబంధమున్న పలువురిని ఇంటర్వ్యూ చ�
ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రభుత్వ వార్తా ప్రసార సంస్థ. అత్యధికమంది శాశ్వత ఉద్యోగులు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థ. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఉనికి. వార్తా ప్రసారానికి ముందు ఎనిమి�
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించినా వాస్తవాలను మరుగుపరచలేరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
పంటల సాగుపై ప్రత్యేక డాక్యుమెంటరీ ఫిల్మ్ను రూపొందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనితోపాటు ప్రత్యేకంగా పుస్తకాన్ని కూడా ముద్రించనున్నది. ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ అధికారు
దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి, స్ఫూర్తితో ‘మానవతా పరిమళం’ అనే డాక్యుమెంటరీని నిర్మించామని చెప్పారు సీనియర్ పాత్రికేయులు వాసిరాజు ప్రకాశం. ఈ డాక్యుమెంటరీ నిర్మాణాన�
బాలీవుడ్ చిత్రసీమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చెలామణి అవుతున్నారు సల్మాన్ఖాన్. 33 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అద్వితీయ విజయాల్ని అందుకున్నారాయన. అంతులేని అభిమానగణం, స్టార్డమ్తో దూసుకుపోతున్న
న్యూఢిల్లీ: భారత హాకీ గ్రేట్ మేజర్ ధ్యాన్చంద్పై ఓ డాక్యుమెంటరీ రూపుదిద్దుకోనుంది. దిగ్గజం ధ్యాన్చంద్కు భారతరత్న ఇవ్వాలని డిజిటల్ ఉద్యమం చేస్తున్న ప్రొడ్యూసర్ జొయీత రాయ్, ప్రతీక్ కుమార్ మిశ�
బంగారు నందులు ఇంటిదారి పట్టాయి. బంగారం లాంటి కెరీర్ బంపర్ ఆఫర్లతో ఊరించింది. కానీ, ఆమె మాత్రం అడవి బాట పట్టింది. వనం ఒడిలో స్వచ్ఛంగా వినిపిస్తున్న అడవిబిడ్డల గుండె సడిని ఒడిసి పట్టింది. లయాత్మకంగా సాగే �