ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాధన సందర్శించారు. దవాఖానలో నెలకొన్న వైద్యులు, సిబ్బంది కొరతపై ఆరా తీశారు. రాత్రి వేళల్లో రోగు�
పలువురు వైద్యులు, సిబ్బంది గైర్హాజరు కావడంపై అదనపు కలెక్టర్ శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని సీహెచ్సీని బుధవారం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్.. వైద్య సిబ్బంది రిజిస్టర్ను పరిశీలించగా పలువ�
ఉట్నూర్ జిల్లా ఆసుపత్రిని బుధవారం కాయకల్ప బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ల్యాబ్, రోగులకు అందుతున్న సౌకర్యాలు, మందులు నిర్వహణ, పరిశుభ్రత, వికలాంగులు ఆసుపత్రికి వచ్చేందుకు సౌకర్యాలు, సిబ్బంది పనితీరు,