అధికారులు పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన పిట్లం మండల కేంద్రంలో పర్యటించారు. డంపింగ్ యార్డు, ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. డంపింగ్ యార్డు నిర్వహణ అధ్వానంగా �
‘ప్రత్యేక పాలన అస్తవ్యస్తం’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈనెల 11న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యద�