శంషాబాద్ జోన్ను పునర్విభజన చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఉన్న శంషాబాద్ జోన్ను రెండుగా విభజించి, రాజేంద్రనగర్ జోన్ను ఏర్పాటు చేశారు
నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్తో పెద్దగా సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడై రైతుల పేరు చెప్పుకొని రాజకీయం చేసేందుకు వస్తుండడంపై ‘హస్తం’ శ్రేణుల్లోనే విస్మయం నెలకొంది. సుమారు 60 ఏళ్లు దేశాన్న