చెరువులు, కుంటల్లో పూడిక మట్టిని పొలాల్లో వేసుకుంటే పంటకు పోషణ లభించి అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ మట్టితో పొలాలు సారవంతంగా మారుతాయని, సాగుకు రసాయన ఎరువుల వాడకం తగ�
వర్షపు నీటిని ఒడిసి పట్టాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర జల శక్తి బోర్డు ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణ వినియోగం, యాజమాన్య పద్ధతులపై శుక్రవారం �
పొంగుతున్న వాగులు | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాలా మండలాల్లో ఈ ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నది. భారీ వర్షానికి వరద పొటెత్తి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ | జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు విడుదల కోసం ఇరిగేషన్ అధికారులు నిత్యం చెరువులు, కుంటలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆన�