రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేంద్రం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం
మతం పేరుతో బీజేపీ నేతలు రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సోమాజిగూడలోని జయ గార్డెన్స్ వేదికగా ఖైరతాబాద్ డివిజన్ �