జిల్లా ప్రభుత్వ దవాఖాన రికార్డుల్లో అప్గ్రేడ్ తప్పా వసతుల్లో కనిపించడం లేదు. ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు ఉన్నా అందుకు అవసరమైన పరికరాలు అరకొరగా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో సర్కారు దవా�
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె జిల్లా ప్రభుత్వ దవాఖానను ఆకస్�