రేషన్ కార్డుల జారీలో సర్కార్ తీవ్ర జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలల క్రితం (జనవరి 15న) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతన కార్డుల కోసం ల�
కాలువల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లిలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ను అడ్డుకున్నారు. గురువారం రైతులు గుడిపల్లి
కేంద్ర సర్కారు తొలగించిన కిరోసిన్ హాకర్లను తెలంగాణ సర్కారు ఆదిరించింది. కేంద్రం తీరుతో జీవనోపాధి కోల్పోయి వీధినపడ్డ కిరోసిన్ హాకర్లను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ప్రత్యేక జీవో ద్వారా వారి�
మంత్రి జగదీష్ రెడ్డి | కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల చివరికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.